రాష్ట్రానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులను సత్వరమే కార్యరూపంలోకి తెచ్చేందుకు (గ్రౌండింగ్) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
రాష్ట్రానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులను సత్వరమే కార్యరూపంలోకి తెచ్చేందుకు (గ్రౌండింగ్) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.