పుణే వద్ద పట్టాలు తప్పిన ముంబయి-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కలల రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెప్పుకుంటారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రస్తుతం ఈ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులను త్వరగా గమ్యానికి చేర్చే ఈ రైళ్లు.. అత్యంత సురక్షితమైనవిగా భావిస్తున్నారు. కానీ, ఈ రైలు కూడా పట్టాలు తప్పుందని తాజాగా తెలిసింది. పుణే వద్ద ముంబయి సోలా‌పూర్ వందే భారత్ పట్టాలు తప్పింది. బెంగాల్- అసోం మధ్య దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది ప్రారంభమైంది.

పుణే వద్ద పట్టాలు తప్పిన ముంబయి-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కలల రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెప్పుకుంటారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రస్తుతం ఈ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులను త్వరగా గమ్యానికి చేర్చే ఈ రైళ్లు.. అత్యంత సురక్షితమైనవిగా భావిస్తున్నారు. కానీ, ఈ రైలు కూడా పట్టాలు తప్పుందని తాజాగా తెలిసింది. పుణే వద్ద ముంబయి సోలా‌పూర్ వందే భారత్ పట్టాలు తప్పింది. బెంగాల్- అసోం మధ్య దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది ప్రారంభమైంది.