అమరావతి-హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 70 నిమిషాలే : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Amaravati-Hyderabad : అమరావతి, హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 70 నిమిషాల్లోనే పూర్తవుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతెన నిర్మాణం ఉంటుందన్నారు.

అమరావతి-హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 70 నిమిషాలే : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Amaravati-Hyderabad : అమరావతి, హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 70 నిమిషాల్లోనే పూర్తవుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతెన నిర్మాణం ఉంటుందన్నారు.