పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన బాధితులు.. ఎందుకో తెలుసా?

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఝగాడియా జీఐడీసీలోని 'మెట్రోపాలిటన్ ఎగ్జెక్మ్' అనే రసాయన కర్మాగారంలో ఏప్రిల్ 23న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ రాకేష్ వాసవతో సహా ఇద్దరు కార్మికులు మరణించారు.

పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన బాధితులు.. ఎందుకో తెలుసా?
గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఝగాడియా జీఐడీసీలోని 'మెట్రోపాలిటన్ ఎగ్జెక్మ్' అనే రసాయన కర్మాగారంలో ఏప్రిల్ 23న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ రాకేష్ వాసవతో సహా ఇద్దరు కార్మికులు మరణించారు.