ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. రూ.14,115 కోట్లతో భారీ రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో దేశ మౌలిక వసతుల రంగానికి భారీ వరాలు ప్రకటించారు.

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. రూ.14,115 కోట్లతో భారీ రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో దేశ మౌలిక వసతుల రంగానికి భారీ వరాలు ప్రకటించారు.