మేడ్చల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కండ్లకోయ ప్రాంతంలో చెట్టుకొమ్మలు కత్తిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

మేడ్చల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కండ్లకోయ ప్రాంతంలో చెట్టుకొమ్మలు కత్తిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.