మానేరుపై హైలెవల్‌ బ్రిడ్జికి రూ. 203 కోట్లు

మంథని మండలంలోని ఆరెంద గ్రామ శివారులో ఉన్న మానేరు నది పై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు శనివారం తెలిపారు.

మానేరుపై హైలెవల్‌ బ్రిడ్జికి రూ. 203 కోట్లు
మంథని మండలంలోని ఆరెంద గ్రామ శివారులో ఉన్న మానేరు నది పై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు శనివారం తెలిపారు.