మరో 15 రోజుల్లో వందేభారత్ స్లీపర్ రైలు.. ఆ రూట్‌లోనే తొలి ప్రయాణం.. రైల్వే మంత్రి

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందజేయడానికి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాజధాని, శతాబ్ది, వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు ప్రస్తుతం నడుపుతోంది. త్వరలోనే పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. కోల్‌కతా-గువాహటి మధ్య తొలి సర్వీసు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ రైలు టికెట్ ధరలు విమాన ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

మరో 15 రోజుల్లో వందేభారత్ స్లీపర్ రైలు.. ఆ రూట్‌లోనే తొలి ప్రయాణం.. రైల్వే మంత్రి
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందజేయడానికి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాజధాని, శతాబ్ది, వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు ప్రస్తుతం నడుపుతోంది. త్వరలోనే పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. కోల్‌కతా-గువాహటి మధ్య తొలి సర్వీసు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ రైలు టికెట్ ధరలు విమాన ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.