మరో 15 వేల టన్నుల శనగల కొనుగోలు

ఏపీలో శనగ, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అదనంగా కొనుగోలు చేసి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మరో 15 వేల టన్నుల శనగల కొనుగోలు
ఏపీలో శనగ, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అదనంగా కొనుగోలు చేసి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.