మహారాష్ట్ర పర్భానీలో కూలిన నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం..

మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ప్రమాదం జరిగింది. మానవత్ తాలూకా యశ్వాడిలో నిర్మాణంలో ఉన్న త్రిమూర్తి హనుమాన్ దేవాలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు.

మహారాష్ట్ర పర్భానీలో కూలిన నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం..
మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ప్రమాదం జరిగింది. మానవత్ తాలూకా యశ్వాడిలో నిర్మాణంలో ఉన్న త్రిమూర్తి హనుమాన్ దేవాలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు.