రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్గా ఎం.హరితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్గా ఎం.హరితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు