రైతులకు భారీ శుభవార్త.. ఎట్టకేలకు సన్నాలకు బోనస్ డబ్బులు.. ఆ రోజే అకౌంట్లోకి..

తెలంగాణ ప్రభుత్వం వరి సన్న రకాలు సాగు చేసిన రైతులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.649 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ నగదు సోమవారం నుంచి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ఈ బోనస్ అదనంగా అందుతుంది.

రైతులకు భారీ శుభవార్త.. ఎట్టకేలకు సన్నాలకు బోనస్ డబ్బులు.. ఆ రోజే అకౌంట్లోకి..
తెలంగాణ ప్రభుత్వం వరి సన్న రకాలు సాగు చేసిన రైతులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.649 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ నగదు సోమవారం నుంచి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ఈ బోనస్ అదనంగా అందుతుంది.