రైతుల్ని పరామర్శించడానికి వెళ్లారా? రౌడీయిజం చేయడానికి వెళ్లారా? : హోంమంత్రి అనిత

ఉండవల్లిలో రైతుల్ని కలిసేందుకు వైసీపీ నేతలు వెళ్లడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లదాడి, పలువురికి గాయాలవ్వడంతో హైటెన్షన్ నెలకొంది.

రైతుల్ని పరామర్శించడానికి వెళ్లారా? రౌడీయిజం చేయడానికి వెళ్లారా? : హోంమంత్రి అనిత
ఉండవల్లిలో రైతుల్ని కలిసేందుకు వైసీపీ నేతలు వెళ్లడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లదాడి, పలువురికి గాయాలవ్వడంతో హైటెన్షన్ నెలకొంది.