రాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్​అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ ​తహసీల్దార్​ నాగార్జున ఆధ్వర్యంలో సిబ్బంది రాయికల్​ మండలం ఇటిక్యాల పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పట్టుకున్నారు.

రాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్​అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ ​తహసీల్దార్​ నాగార్జున ఆధ్వర్యంలో సిబ్బంది రాయికల్​ మండలం ఇటిక్యాల పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పట్టుకున్నారు.