రావణ్, ప్రకాశ్‌రాజ్‌లను వైసీపీ సమర్థించడం హిందూత్వంపై దాడే : విజయసాయి

దేశంలో హిందూ మతం, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

రావణ్, ప్రకాశ్‌రాజ్‌లను వైసీపీ సమర్థించడం హిందూత్వంపై దాడే : విజయసాయి
దేశంలో హిందూ మతం, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.