లడఖ్ టూర్‌‌కు వెళ్తున్నారా? అయితే రూ.20 వేలు ఇస్తారు.. బిహార్ ప్రభుత్వం కొత్త పథకం

దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రాల్లో ఒకటి లడఖ్. సముద్ర మట్టానికి దాదాపు 4 వేల మీటర్ల ఎత్తులో ఉండే లడఖ్.. హిమాలయ పర్వతాల అందాలు, నిర్మలమైన సరస్సులు, బౌద్ధ సంస్కృతికి ప్రసిద్ధి. భారత సాంస్కృతిక వారసత్వానికి, నాగరికతకు చిహ్నంగా నిలిచిన సింధూ నది కూడా ఇక్కడే పుట్టింది. పవిత్రమైన ఈ స్థలాన్ని దర్శించుకోడానికి కూడా చాలా మంది వెళ్తుంటారు. ఈ సంఖ్యను మరింత పెంచేలా బిహార్ ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చింది.

లడఖ్ టూర్‌‌కు వెళ్తున్నారా? అయితే రూ.20 వేలు ఇస్తారు.. బిహార్ ప్రభుత్వం కొత్త పథకం
దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రాల్లో ఒకటి లడఖ్. సముద్ర మట్టానికి దాదాపు 4 వేల మీటర్ల ఎత్తులో ఉండే లడఖ్.. హిమాలయ పర్వతాల అందాలు, నిర్మలమైన సరస్సులు, బౌద్ధ సంస్కృతికి ప్రసిద్ధి. భారత సాంస్కృతిక వారసత్వానికి, నాగరికతకు చిహ్నంగా నిలిచిన సింధూ నది కూడా ఇక్కడే పుట్టింది. పవిత్రమైన ఈ స్థలాన్ని దర్శించుకోడానికి కూడా చాలా మంది వెళ్తుంటారు. ఈ సంఖ్యను మరింత పెంచేలా బిహార్ ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చింది.