రెబల్స్‌‌పై వేర్వేరుగా 20 అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు అందజేసిన టీఎంసీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో జరుగుతోన్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. అదే దారిలో ఎంపీలు నడిచారు. మొత్తం 20 మంది తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరుతున్నట్టు ప్రకటించారు. తమకు లోక్‌సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎంపీలపై టీఎంసీ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది.

రెబల్స్‌‌పై వేర్వేరుగా 20 అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు అందజేసిన టీఎంసీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో జరుగుతోన్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. అదే దారిలో ఎంపీలు నడిచారు. మొత్తం 20 మంది తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరుతున్నట్టు ప్రకటించారు. తమకు లోక్‌సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎంపీలపై టీఎంసీ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది.