విశ్వనాథరెడ్డి ఆలోచన వేల మంది రైతులకు వరం...ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు
భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కీ.శే.ఏ.కే.విశ్వనాథ్రెడ్డి ఆలోచన వేల మంది రైతులకు వరంగా మారిందని ఆ సంఘ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్రెడ్డి అన్నారు.