శబరిమలలో అద్భుతం: మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మణికంఠుడు

కేరళలోని శబరిమల క్షేత్రం లో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. జ్యోతి కోసం భక్తుల జయజయధ్వానాలతో కేరళ కొండలు మార్మోగి పోయాయి.

శబరిమలలో అద్భుతం: మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మణికంఠుడు
కేరళలోని శబరిమల క్షేత్రం లో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. జ్యోతి కోసం భక్తుల జయజయధ్వానాలతో కేరళ కొండలు మార్మోగి పోయాయి.