సెక్యులర్‌ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర

తెలంగాణలో సెక్యులర్‌ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు.

సెక్యులర్‌ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర
తెలంగాణలో సెక్యులర్‌ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు.