సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్స వాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ ధి కారులను ఆదేశించారు.
సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్స వాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ ధి కారులను ఆదేశించారు.