చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధమని, నైలాన్ దారాలు ప్రాణాంతకమని, సాధారణ దారాలతోనే పతంగులు ఎగుర వేయడం సురక్షితమని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పతంగులు అమ్మే షాపులు, ఇతర షాపులు కలిపి 157 చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధమని, నైలాన్ దారాలు ప్రాణాంతకమని, సాధారణ దారాలతోనే పతంగులు ఎగుర వేయడం సురక్షితమని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పతంగులు అమ్మే షాపులు, ఇతర షాపులు కలిపి 157 చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.