దళితులపై దాడి చేసినోళ్లను శిక్షించాలి : డీజీపీకి జి.చెన్నయ్య
దళితులపై దాడి చేసినోళ్లను శిక్షించాలి : డీజీపీకి జి.చెన్నయ్య
దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఫిర్యాదు చేశారు. బాధితులతో కలిసి బుధవారం లక్డీకాపూల్లోని డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత, ఆయన మాట్లాడారు.
దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఫిర్యాదు చేశారు. బాధితులతో కలిసి బుధవారం లక్డీకాపూల్లోని డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత, ఆయన మాట్లాడారు.