సూచీలకు లాభాల జోష్.. 400 పాయింట్ల పైకి సెన్సెక్స్..
సూచీలకు లాభాల జోష్.. 400 పాయింట్ల పైకి సెన్సెక్స్..
స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19నాటి ట్రేడింగ్లో విదేశీ మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది.
స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19నాటి ట్రేడింగ్లో విదేశీ మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది.