మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించేందుకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం లక్డికాపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ‘నారీ న్యాయ్’ కార్యక్రమం నిర్వహించారు. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళల నుంచి నేరుగా అర్జీలు, పెండింగ్ ఫిర్యాదులు స్వీకరించారు.
మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించేందుకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం లక్డికాపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ‘నారీ న్యాయ్’ కార్యక్రమం నిర్వహించారు. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళల నుంచి నేరుగా అర్జీలు, పెండింగ్ ఫిర్యాదులు స్వీకరించారు.