హిందువుల్లో నాలుగు రకాలు ఉన్నారు.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో నాలుగు రకాల వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు.. ఆరెస్సెస్ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యే అంశం పైనా స్పందించారు. ప్రాణాలు విడిచే వరకు సంఘ్ పనిచేయించుకుంటుందని వెల్లడించారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే.. ఆ పురస్కారం ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని మోహన్ భాగవత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

హిందువుల్లో నాలుగు రకాలు ఉన్నారు.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో నాలుగు రకాల వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు.. ఆరెస్సెస్ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యే అంశం పైనా స్పందించారు. ప్రాణాలు విడిచే వరకు సంఘ్ పనిచేయించుకుంటుందని వెల్లడించారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే.. ఆ పురస్కారం ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని మోహన్ భాగవత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.