12 గంటల్లోపు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి : టీటీడీ అదనపు ఈవో

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం జరిగింది. నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు.

12 గంటల్లోపు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి : టీటీడీ అదనపు ఈవో
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం జరిగింది. నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు.