1.25 కోట్ల హిందువులకు అండగా నిలబడతాం.. బంగ్లాదేశ్కు ఆర్ఎస్ఎస్ చీఫ్ హెచ్చరిక
బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.