62 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన 80 ఏళ్ల వ్యక్తి.. రూ.18 వేలకే రూ.7 కోట్ల ప్రాపర్టీ!

62 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. సీకే ఆనంద్ అనే వ్యక్తి 80 ఏళ్ల వయసులో కేసు గెలిచాడు. రూ. 18,000కే రూ. 7 కోట్ల విలువైన ఆస్తి దక్కింది. 1963లో కొనుగోలు చేసిన ప్లాట్లను రియల్ ఎస్టేట్ డెవలపర్ కొనుగోలుదారులకు ఇప్పగించకపోవడంతో ఈ కేసు మొదలైంది. అయితే కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేశామని, 1960ల ధరల ప్రకారం ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని డెవలపర్ వాదించారు. వాటిని తోసిపుచ్చిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. కొనుగోలుదారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

62 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన 80 ఏళ్ల వ్యక్తి.. రూ.18 వేలకే రూ.7 కోట్ల ప్రాపర్టీ!
62 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. సీకే ఆనంద్ అనే వ్యక్తి 80 ఏళ్ల వయసులో కేసు గెలిచాడు. రూ. 18,000కే రూ. 7 కోట్ల విలువైన ఆస్తి దక్కింది. 1963లో కొనుగోలు చేసిన ప్లాట్లను రియల్ ఎస్టేట్ డెవలపర్ కొనుగోలుదారులకు ఇప్పగించకపోవడంతో ఈ కేసు మొదలైంది. అయితే కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేశామని, 1960ల ధరల ప్రకారం ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని డెవలపర్ వాదించారు. వాటిని తోసిపుచ్చిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. కొనుగోలుదారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.