Andhra: పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Andhra: పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఆల్ ఆఫ్ సడెన్గా ఏపీలోని పెట్రోల్ బంకు యజమానులు నో స్టాక్ బోర్డ్ పెట్టేశారు. కొన్నిచోట్ల 500 రూపాయల పెట్రోలే కొడుతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం వాహనదారులను టెన్షన్ పెడుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంక్ యజమానులతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి.
ఆల్ ఆఫ్ సడెన్గా ఏపీలోని పెట్రోల్ బంకు యజమానులు నో స్టాక్ బోర్డ్ పెట్టేశారు. కొన్నిచోట్ల 500 రూపాయల పెట్రోలే కొడుతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం వాహనదారులను టెన్షన్ పెడుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంక్ యజమానులతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి.