AP CM Chandrababu: జీఎస్టీ ఫలాలు ఇంటింటికీ చేరాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరాలని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను కోరారు.

AP CM Chandrababu: జీఎస్టీ ఫలాలు ఇంటింటికీ చేరాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరాలని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను కోరారు.