Kerala: ఎన్నికల ప్రచారంలో శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకుని, సెక్యూరిటీపై దాడి

కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మరో నాలుగు రోజుల్లోనే ప్రచారం అక్కడ ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికా ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటమితో పాటు బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మలప్పురం జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రచారం చేస్తుండగా.. ఆయన కాన్వాయ్‌ను కొందరు అడ్డుకున్నారు. ఆయన గన్‌మెన్‌పై వారు దాడికి పాల్పడ్డారు.

Kerala: ఎన్నికల ప్రచారంలో శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకుని, సెక్యూరిటీపై దాడి
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మరో నాలుగు రోజుల్లోనే ప్రచారం అక్కడ ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికా ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటమితో పాటు బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మలప్పురం జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రచారం చేస్తుండగా.. ఆయన కాన్వాయ్‌ను కొందరు అడ్డుకున్నారు. ఆయన గన్‌మెన్‌పై వారు దాడికి పాల్పడ్డారు.