kumaram bheem asifabad- తొలి విడత ప్రశాంతం

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురు వారం జరిగిన తొలి విడత ఎన్నికల పోలీంగ్‌ ప్రశాంతంగా జరిగింది. జైనూరు, కెరమెరి, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి మండాలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే ఏడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వాంకిడి మండలంలోని తేజగూడ గ్రామపంచాయతీకి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో గురువారం 106 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది.

kumaram bheem asifabad- తొలి విడత ప్రశాంతం
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురు వారం జరిగిన తొలి విడత ఎన్నికల పోలీంగ్‌ ప్రశాంతంగా జరిగింది. జైనూరు, కెరమెరి, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి మండాలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే ఏడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వాంకిడి మండలంలోని తేజగూడ గ్రామపంచాయతీకి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో గురువారం 106 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది.