కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ..?

కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.

కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ..?
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.