Lalu Prasad Yadav: క్రిమినల్ సిండికేట్లా వ్యవహరించిన లాలూ కుటుంబం.. ఐఆర్సీటీసీ స్కామ్పై ఢిల్లీ కోర్టు
Lalu Prasad Yadav: క్రిమినల్ సిండికేట్లా వ్యవహరించిన లాలూ కుటుంబం.. ఐఆర్సీటీసీ స్కామ్పై ఢిల్లీ కోర్టు
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.