Peddapalli: కమిషనరేట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం
కోల్సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లో రోడ్డు ప్రమా దాలు తగ్గించడమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకోను న్నట్టు రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా చెప్పారు.