అన్ని దేవాలయాలలో శ్రీవారి సేవకులుగా సేవ చేయండి.. తిరుమల తరహాలోనే శ్రీశైలం : సీఎం
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో భక్తులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవకులుగా సేవ చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లను నియమించి వారిని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.