Ration Subsidy:రేషన్కార్డు లబ్ధిదారులకు గుడ్న్యూస్.. ఇకపై కేవలం రూ.20కే అది కూడా పంపిణీ.. తప్పక తీసుకోండి
Ration Subsidy:రేషన్కార్డు లబ్ధిదారులకు గుడ్న్యూస్.. ఇకపై కేవలం రూ.20కే అది కూడా పంపిణీ.. తప్పక తీసుకోండి
న్యూయర్, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందించే ఇతర నిత్యావసరాల సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.20కే కేజీ గోధుమ పిండిని రేషన్ షాపుల్లో ప్రజలకు అందించనుంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో పేద ప్రజలకు పండుగ సమయంలో తక్కువ ఖర్చుతో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది.
న్యూయర్, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందించే ఇతర నిత్యావసరాల సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.20కే కేజీ గోధుమ పిండిని రేషన్ షాపుల్లో ప్రజలకు అందించనుంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో పేద ప్రజలకు పండుగ సమయంలో తక్కువ ఖర్చుతో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది.