విశ్రాంత ఉద్యోగుల దినో త్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 12 మంది విశ్రాంత ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించినట్టు జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్స వాన్ని నిర్వహించారు.
విశ్రాంత ఉద్యోగుల దినో త్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 12 మంది విశ్రాంత ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించినట్టు జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్స వాన్ని నిర్వహించారు.