Venkaiah Naidu: మాతృభూమి సేవలోనే నిజమైన ఆనందం

ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరని పేర్కొన్నారు.

Venkaiah Naidu: మాతృభూమి సేవలోనే నిజమైన ఆనందం
ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరని పేర్కొన్నారు.