Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు
చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.