Telangana: అయ్యో దేవుడా ఎంత విషాదం.. రేగిపళ్ల కోసమని వెళ్తే..

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Telangana: అయ్యో దేవుడా ఎంత విషాదం.. రేగిపళ్ల కోసమని వెళ్తే..
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.