Telangana: తెలంగాణ వాసులకు బంపర్ ఆఫర్.. లోగో డిజైన్ చేస్తే.. రూ.1 లక్ష బహుమతి

రాష్ట్రప్రజలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఐజీ ప్రాజెక్టు పేరు పెట్టి కాంటెస్ట్ పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కాంటెస్ట్‌తో ముందుకొచ్చింది. ఈసారి ఈ ఎల్‌ఐడీ పథకానికి కావాల్సిన విధంగా లోగో డిజైన్ చేసిన వారికి రూ.లక్ష బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం పదండి.

Telangana: తెలంగాణ వాసులకు బంపర్ ఆఫర్.. లోగో డిజైన్ చేస్తే.. రూ.1 లక్ష బహుమతి
రాష్ట్రప్రజలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఐజీ ప్రాజెక్టు పేరు పెట్టి కాంటెస్ట్ పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కాంటెస్ట్‌తో ముందుకొచ్చింది. ఈసారి ఈ ఎల్‌ఐడీ పథకానికి కావాల్సిన విధంగా లోగో డిజైన్ చేసిన వారికి రూ.లక్ష బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం పదండి.