Telangana: తల్లి గారాబమే కొడుకు దారి తప్పేలా చేసిందనే అక్కసుతో భార్యను గొడ్డలితో నరికి చంపిన సైకో భర్త..

మహబూబాబాద్ జిల్లాలో ఘోర హత్య సంచలనం రేపింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో భార్యాభర్తల మధ్య పండుగ రోజున జరిగిన గొడవ చివరకు దారుణానికి దారితీసింది. చీకటి నరేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నను ఇంట్లోనే కుటుంబ సభ్యుల కళ్ల ముందే గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి పెద్ద కుమారుడిపై తల్లి చూపుతున్న అతిగారాబమే తరచూ గొడవలకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

Telangana: తల్లి గారాబమే కొడుకు దారి తప్పేలా చేసిందనే అక్కసుతో భార్యను గొడ్డలితో నరికి చంపిన సైకో భర్త..
మహబూబాబాద్ జిల్లాలో ఘోర హత్య సంచలనం రేపింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో భార్యాభర్తల మధ్య పండుగ రోజున జరిగిన గొడవ చివరకు దారుణానికి దారితీసింది. చీకటి నరేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నను ఇంట్లోనే కుటుంబ సభ్యుల కళ్ల ముందే గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి పెద్ద కుమారుడిపై తల్లి చూపుతున్న అతిగారాబమే తరచూ గొడవలకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.