Vijayawada: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి కొత్త విధానం.. ఏంటంటే?
Vijayawada: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి కొత్త విధానం.. ఏంటంటే?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కోసం మరో కీలక మార్పు అమల్లోకి వచ్చింది. 2026 నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్న తరుణంలో కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో దుర్గగుడి ఆలయ పాలకమండలి, ఎండోమెంట్ యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కోసం మరో కీలక మార్పు అమల్లోకి వచ్చింది. 2026 నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్న తరుణంలో కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో దుర్గగుడి ఆలయ పాలకమండలి, ఎండోమెంట్ యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది.