We removed the hardships of the passengers ప్రయాణికుల కష్టాలు తొలగించాం
We removed the hardships of the passengers ప్రయాణికుల కష్టాలు తొలగించాం
We removed the hardships of the passengers చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించే ప్రయాణికుల కష్టాలను తొలగించామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రూ.12.97 కోట్లతో పట్టణంలో నిర్మించిన ఆర్వోబీని వారు శనివారం ప్రారంభించారు.
We removed the hardships of the passengers చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించే ప్రయాణికుల కష్టాలను తొలగించామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రూ.12.97 కోట్లతో పట్టణంలో నిర్మించిన ఆర్వోబీని వారు శనివారం ప్రారంభించారు.