ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల కేసు తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలోకు పైగా బంగారం, విలువైన స్థలాలు, ఫ్లాట్లు, భారీ పెట్టుబడులు బయటపడ్డాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువే రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల కేసు తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలోకు పైగా బంగారం, విలువైన స్థలాలు, ఫ్లాట్లు, భారీ పెట్టుబడులు బయటపడ్డాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువే రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.