ఇరాన్ బహిష్కృత యువరాజుపై దాడి.. అందరి ముందే ఎరుపు రంగు ద్రావణం చల్లిన వ్యక్తి

గత 50 ఏళ్లుగా మాతృభూమికి దూరంగా ఉంటూ.. ఇరాన్ గద్దెను తిరిగి హస్తగతం చేసుకోవాలని పోరాడుతున్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవీపై గురువారం రోజు దాడి జరిగింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడులకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన మీడియా ముందు చెప్పిన ఆయన... బయటకు రాగానే ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా ఎర్రటి రంగు ద్రావణాన్ని తీసి ఆయనపై చల్లగా.. ఆయమ వీపు, మెడ భాగంలో అదంతా పడింది. అయితే దీని వల్ల ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆపూర్తి వివరాలు మీకోసం.

ఇరాన్ బహిష్కృత యువరాజుపై దాడి.. అందరి ముందే ఎరుపు రంగు ద్రావణం చల్లిన వ్యక్తి
గత 50 ఏళ్లుగా మాతృభూమికి దూరంగా ఉంటూ.. ఇరాన్ గద్దెను తిరిగి హస్తగతం చేసుకోవాలని పోరాడుతున్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవీపై గురువారం రోజు దాడి జరిగింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడులకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన మీడియా ముందు చెప్పిన ఆయన... బయటకు రాగానే ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా ఎర్రటి రంగు ద్రావణాన్ని తీసి ఆయనపై చల్లగా.. ఆయమ వీపు, మెడ భాగంలో అదంతా పడింది. అయితే దీని వల్ల ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆపూర్తి వివరాలు మీకోసం.