ఎందుకూ పనికి రాని ఉప్పు నేలల్లో.. ఎకరానికి రూ. 8 లక్షలు సంపాదిస్తున్న రైతులు

ఒకప్పుడు పనికిరాని ఉప్పు భూములు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో రొయ్యల పెంపకంతో రైతులకు బంగారు బాటలు వేస్తున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌లలో ఈ విప్లవం మొదలైంది. సాంప్రదాయ పంటల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న రొయ్యల పెంపకం, రైతులకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. తొలిసారిగా ఈ విధానం 2009లో హర్యానా మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజస్థాన్, పంజాబ్‌లకు ఇది విస్తరించింది. అయితే, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.

ఎందుకూ పనికి రాని ఉప్పు నేలల్లో.. ఎకరానికి రూ. 8 లక్షలు సంపాదిస్తున్న రైతులు
ఒకప్పుడు పనికిరాని ఉప్పు భూములు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో రొయ్యల పెంపకంతో రైతులకు బంగారు బాటలు వేస్తున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌లలో ఈ విప్లవం మొదలైంది. సాంప్రదాయ పంటల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న రొయ్యల పెంపకం, రైతులకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. తొలిసారిగా ఈ విధానం 2009లో హర్యానా మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజస్థాన్, పంజాబ్‌లకు ఇది విస్తరించింది. అయితే, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.