ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలి

ఏటీసీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూ చించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ని ప్రారంభించారు.

ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలి
ఏటీసీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూ చించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ని ప్రారంభించారు.